Home » AP CM YS Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేసే సీటీస్కాన్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్ సోమవారం అధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలా...లాక్ డౌన్ విధించాలా, లేదంటే కఠిన ఆంక్షలు అమలు చేసే
ఏపీలో నిరుద్యోగులు త్వరలో శుభవార్త వినబోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పై ప్రజల్లో ద్వేషం కలిగించేలా ప్రయత్నించాడనే ఆరోపణలతో జడ్జి రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
ys vijayamma: వైఎస్ కుటుంబంపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని, వైఎస్ఆర్ భార్యగా ప్రజలకు సమాధానం చెప్పేందుకు భహిరంగ లేఖ రాస్తున్నట్లుగా చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ�
Ali Met AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎం అని సినీ నటుడు అలీ ప్రశంసించారు. తాడేపల్లిలో ఏపీ సీఎంను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యా�