Home » AP CM YS Jagan
కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్న ప్రభుత్వం.. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంది.
ట్వీట్ లో.. చంద్రబాబు ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు జగన్.
చిరు జగన్ భేటీపై నాగార్జున మాట్లాడుతూ.. ''చిరంజీవి గారు వెళ్ళారు అంటే తప్పకుండా సిని ఇండస్ట్రీకి హ్యాపీ ఎండింగ్ వస్తుంది. చిరంజీవి గారు జగన్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది....
గంట, గంటన్నరలో సీఎంతో చర్చించి వస్తా.. అన్నింటికీ బదులిస్తా అని చెప్పి వెళ్లిపోయారు.
ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఓ పక్క కరోనా, మరోపక్క జగన్ వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇదివరకు ఏపీని ఆదర్శంగా తీసుకునే వారని, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలను ఆదర్శంగా..
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని..
CM Jagan meets PM Modi | CM Jagan Delhi Tour
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన సుమారు గంటపాటు మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.
అర్హులైన రైతులకు రూ.2వేల చొప్పున అకౌంట్లలో వేసింది ప్రభుత్వం. కాగా, అకౌంట్ లో డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోవడం ఎలా?