ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాప�
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.
పెన్షన్ల కోత అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు తొలగించబోము అని మంత్రి తేల్చి చెప్పారు. విద్యుత్ శాఖ అధికారుల పొరపాటు వల్ల 300 యూనిట్లు దాటిన కొందర�
బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృథా చేస్తుందని, బైజూస్తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లాకు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను కాదని బైజూస్తో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బైజూస
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో ఏపీ ప్రజలచే మన్ననలు పొందుతున్నారు. రాజన్న బిడ్డగా, తమ మధ్య మనిషిగా పాదయాత్రతో ప్రజల్లో గడిపిన జగన్.. ప్రజల ఆశీర్వాదంతో అద్భుత విజయాన్ని సాధించారు. నాలుగేళ్ల వైసీపీ హయాంలో తనదైన మార్క్ పాలనతో ప్�
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలోని ప్రతీ పల్లె, మండల, పట్టణ కేంద్రాలు జగన్ జన్మదిన వేడుకలతో సందడిగా మారాయి. ప్రధాని మోదీ సహా కేంద్�
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎంతోమందికి వై.ఎస్. జగన్ రాజకీయ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధైర్యం, మొండి పట్టుదల, అనుకున్నది సాధించాలనే తపన, నమ్ముకున్న వాడిని కాపాడుకొనే తత్వం, ప్రజల సంక్షేమంకోసం, వారు బా�
CM Jagan Target 175 : రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే టార్గెట్ గా ఏపీలో అధికార వైసీపీ ప్లాన్స్ రెడీ చేస్తోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరి�
President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో తొలిసారి ర�
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని జగన్ ప్రారంభిస్తారు. సీఎ జగన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.