YS Sharmila : సీఎం అయ్యాక జగనన్న మారిపోయాడు..

పోలవరం ప్రాజెక్టును నిర్మించడంలో జగన్ సర్కారు విఫలమైందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.