Home » YS Sharmila
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎవరు? ఏపీలో ఇప్పుడిదే సరికొత్త చర్చ. అసలీ వివాదం ఎందుకు తలెత్తింది? దీనికి కారణం ఎవరు?
వైఎస్ రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటూ మీడియా ప్రశ్నలకు షర్మిల (YS sharmila ) క్లారిటీ ఇచ్చారు.
ఇంటి వద్ద వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని తన తల్లి షర్మిల వెంట ఈ రోజు కర్నూల్ ఉల్లి మార్కెట్లో పర్యటించారు వైఎస్ రాజారెడ్డి. దీంతో రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది
CM Revanth Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు
జగన్ కి సభ్యత సంస్కారం లేవని నిన్నటి వ్యాఖ్యలతో అర్ధమైపోయిందన్నారు. మోదీకి జగన్ దత్త పుత్రుడు అని షర్మిల విమర్శించారు. (Ys Sharmila)
కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్ లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్ లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో
షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని ఫిక్స్ అవడం వెనుక కారణం లేకపోలేదు.
తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్ ప్రవర్తించారని షర్మిల ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.