Home » YS Sharmila
కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్ లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్ లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో
షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని ఫిక్స్ అవడం వెనుక కారణం లేకపోలేదు.
తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్ ప్రవర్తించారని షర్మిల ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్.. నా అక్క చెల్లెళ్ళు అంటాడు. జగన్ సొంత చెల్లికి మర్యాద లేదు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారు?
శిబిరం నుంచి షర్మిలను తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఇలా చేయడం కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని వాపోయారు.
ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చారు.
సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం.