ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.
ap cm ys jagan : ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. ఇందులో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి. ఇండస్ట్రీలో కరోనా కారణంగా..దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో లాక్ డౌ�
స్పందన సేవలను ఏపీ సర్కార్ మరింత సులభతరం చేసింది. ఫిర్యాదుదారుల సౌకర్యార్థం.. పోర్టల్ను ఈజీగా చేసింది. మరి స్పందన న్యూ వర్షన్ పోర్టల్లో కొత్తగా చేర్చిన అంశాలేంటి ?
పింగళికి భారతరత్న ఇవ్వండి
CM Jagan ladi foundation stone development works in durga temple vijayawada : రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఒక దేవాలయం అభివృద్ధి పనుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస
tungabhadra pushkaralu starts : ‘పుష్కరాలు’ అంటేనే భారతీయ భక్తులకు గొప్ప పండుగ. ఇక, తమ సమీప ప్రాంతాల్లోని నదికి పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరోత్సవాలైతే అక్కడి తీరప్రాంత భక్తుల హృదయాలనిండా భక్తి పారవశ్యాన్ని, ఆనందాన్ని నింపుతాయి. ఈ ఏడాది శ్రీ శార్వరి నామ సంవ�
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత
ఈ నెలాఖరు కల్లా BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా ? లేదా ? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని, అందరికీ పథకాలు అందేలా చ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇడుపులపాయకు వెళ్తున్నారు. కడప జిల్లా పర్యటనలో ఆయన
ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్