Home » AP CM YS Jagan
తాజాగా ఈ సమావేశం పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అరవింద్ ఈ సమావేశం పై మాట్లాడుతూ.. ''ఈ భేటీతో టికెట్ల ధరల అంశంకు ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నాం............
ఎవరు వెళ్లి మాట్లాడినా ఇండస్ట్రీ మంచి కోసమే!
శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్
ఉపాధ్యాయులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని జగన్ ఆరోపించారు. టీచర్లు పోరుబాట పట్టడం మంచిది కాదన్నారు.
సినిమా ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్ల వివాద పరిష్కారానికి ముందడుగు వేసిన చిరంజీవి.. సీఎం జగన్తో గురువారం మరోసారి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటు ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంను క
సమతామూర్తి సందర్శనకు రానున్న జగన్
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం అయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఉద్యోగులు సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు.
ప్రభుత్వం నుంచి చర్చల ఫోన్ కాల్.. ఉద్యోగ సంఘాల సమావేశాలు.. నిరసన ప్రణాళికలాంటి.. వరుస పరిణామాలు పీఆర్సీ ఉత్కంఠను పెంచుతున్నాయి.
కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్న ప్రభుత్వం.. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంది.
ట్వీట్ లో.. చంద్రబాబు ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు జగన్.