Home » AP CM YS Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ దంపతులను కలిశారు. సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు.
మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్లు వేసినంత తేలిక కాదంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా పాలనలో
26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు...
ఏపీలో కొత్తగా మంత్రి వర్గం కొలువుదీరింది. శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో మంత్రులు ఒక్కొక్కరుగా తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకుంటున్నారు...
ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. కాసేపటి క్రితమే సందడిగా.. ప్రమాణ స్వీకారం పూర్తయింది. మొత్తంగా 25 మంది మంత్రులతో.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. వారితో ప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం ఖరారైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత, కొత్త వారితో కలిపి నూతన కేబినెట్ను రూపొందించారు. కొన్నిరోజులుగా అనేక కసరత్తుల నడుమ మంత్రుల తుది జాబితాను ...
2019 ఎన్నికల్లో వైసీపీ ByeByeBabu అనే నినాదం తెగ వాడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల బై బై బాబు...