Home » AP CM YS Jagan
కృష్ణా జిల్లాలోని పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులకు ఇది బ్యాడ్ న్యూసే. స్కూల్ ఉదయం 9గంటలు అయితే ఓ అర్థగంట అటూఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఇకనుంచి ఆ పప్పులుడకవ్.
వీడియో ఒరిజనల్ అని తేలితే మాధవ్పై చర్యలు తప్పవు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇది ఇలాగే ఉంటే దేశం మరో శ్రీలంక అవుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు.
ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించి, పోర్టు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20లక్షల గ్రాంట్ ప్రకటించారు. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు కేటాయించారు.
జగన్ ఆలోచన వెనుక వ్యూహం ఏంటి..?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13వ తేదీన (బుధవారం) విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.20 గంట వరకు పర్యటన కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు లేఖ రాశారు.
ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.