Home » AP CM YS Jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను హోల్ సేల్ గా దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మీగడంతా ఆయనే మింగేసి ప్రజలకు మజ్జిగ పోస్తున్నారంటూ విమర్శించారు.
వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్తో జగన్ కలవనున్నారు.
ఏపీ సీఎం జగన్ దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఆయన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జులై 10వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళుతారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.
గుడ్ న్యూస్: ఏపీలో నెరవేరబోతున్న పేదోడి కల
దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు.
Devineni uma absconded : మాజీ మంత్రి దేవినేని ఉమ అదృశ్యమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించినందుకు మాజీ మంత్రి పై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ�
ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.
ap cm ys jagan : ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. ఇందులో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి. ఇండస్ట్రీలో కరోనా కారణంగా..దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో లాక్ డౌ�