Home » AP CM YS Jagan
పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? పొత్తుల గురించి ప్రస్తావన వచ్చిందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) విధించిన నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధులు నేడు అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. సోమవారం ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ వేదికద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో ని�
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన సమీక్షకు హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేదని సీఎం జగన్ తో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ శనివారం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజాగా సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించారు సీఎం జగన్. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ కుప్పం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.