Home » AP CM YS Jagan
మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ. 2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జర�
జగనన్న గోరుముద్దలో మరో పౌష్టికాహారం చేరింది. రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. జగనన్న గోరుముద్�
ప్రజా తీర్పును వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలన్నారు చంద్రబాబు. వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న చంద్రబాబు.. చివరికి పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైందన్నారు.
గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్) అయితే, గత ప్రభుత్వంలో �
గత ప్రభుత్వంలో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూశామని, అరకొరగా ఫీజురీయింబర్స్మెంట్తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, బకాయిలు
2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే చంద్రబాబుకి తొత్తులా మారావు అని విమర్శించారు. బీజేపీ తన చరిత్రలో ఇంత అర్దాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కన్నానే అని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో బీజేపీని నిర్వ�
ఏపీ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇంటింటికి జగన్ స్టిక్కర్. ఈ నెల 11 నుంచి వైసీపీ ప్రభుత్వం ఏపీలోని ఇంటింటికి సీఎం జగన్ స్టిక్కర్ వేయనుంది. ప్రభుత్వ పథకాలు అందే ఇంటికి వైఎస్ జగన్ స్టిక్కర్ అంటించనున్నారు.
ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. ఒక కార్టూన్తో కూడిన ట్వీట్ చేశారు. అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప�
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాప�