Home » AP Corona
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 500కి పైనే కేసులు..
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కొవిడ్ తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి
ఏపీలో గడిచిన 24 గంటల్లో 32వేల 846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 88, గుంటూరు
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 700కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో తొమ్మిద
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగు
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 747 మందికి కరోనా సోకింది. 14 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో కరోనా తీవ్రత తగ్గుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు కంట్రోల్ లోకి వచ్చాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 981 మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 18,64,122 పాజిటివ్ కేసులకు గాను 18,01,949 మంది