Home » AP CS Jawahar Reddy
ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్నా.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.