Home » AP DGP
దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.
కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.
AP DGP comments : ఏపీ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం అంశం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది.. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.. అయితే విపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు.. దీం�
Nara Lokesh slams AP DGP : ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి టీడీపీ, బీజేపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు గర్తించామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇప్పటి వరకు మొత్తం 21 మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలను గుర్తించామని తెలిపారాయన. వీరిలో 13 మంద
జువైనల్ జస్టిస్ చట్టం అమలుపై ఏపీ డీజీపీ కార్యాలయంలో గురువారం అక్టోబర్ 1న , రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి గారు, న్యాయమూర్తులు విజయలక్ష్మి గారు, గంగారావు గార�
Andhra Pradesh Police : ఏపీ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా మహిళల రక్షణ కోసం తగన చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొదటిసారిగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుస
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సరికొత్త గెటప్ లో అలరించారు. ఏపీ డీజీపీగా విధులు నిర్వహించే గౌతమ్ సవాంగ్ కొత్తగా ఆర్మీ డ్రెస్ లో కనిపించారు. ఫైరింగ్ చేస్తూ అలరించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ను పరిశీలించేందుకు సవాంగ్ ఆర్మీ డ్రె�
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్లు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. తెలుగుదేశం వాళ్లు సమాజం తలదించుకునేలా పోస్టింగ్లు పెడుతున్నారంటూ ఏపీ డీజీప
ఆంధ్రప్రదేశ్ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా ? రాష్ట్రంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే ఎస్ అని సమాధానం వస్తోంది. కేంద్ర నిఘా వర్గాలు ఏపీ రాష్ట్ర పోలీసులను అలెర్ట్ చేశాయి. శ్రీలంక ఉగ్రదాడి అనంతరం ఏపీకి కేంద్ర నిఘ�
ఏపీ డీజీపీ ఆర్ పీ ఠాకూర్ రెండో రోజు ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లవాసాలతో భేటీ అయ్యారు.