Home » AP DGP
హైదరాబాద్: పార్క్ స్ధలం కబ్జా చేసిన కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హై కోర్టులో చుక్కెదురయ్యింది. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో పార్క్ స్ధలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణతో జీహెచ్ ఎంసీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసారు. &nbs