Home » AP Disha ACT
టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఆంధప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం రూపోందిచిన దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.
మహిళలు, బాలల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయ
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వ్యవస్థలో మార్పు కోసమే ఈ చట్టాన్ని తీసుకరావడం జరిగిందని అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో దారుణాలకు బ్రేక్ పడాలనే తాము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెల�
అత్యాచార ఘటనలు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని టీడీపీ సపోర్టు చేస్తుందని ప్రకటించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులపై పలు ఆరోపణలున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు బాబు. నిర్భయ చట్టం దేశంలో