-
Home » AP Education Department
AP Education Department
ఏపీలో డీఎస్సీ పాస్ అయిన అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ వచ్చేసింది..
ఏపీ మెగా డీఎస్సీ (AP DSC certificates Verification) ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. తాజాగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను..
పదో తరగతి జవాబుపత్రాల వాల్యూయేషన్లో తప్పులు.. ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం
రీవాల్యూయేషన్ కోసం 64 వేల 251, రీవెరిఫికేషన్ కోసం 2వేల 112 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.
జగనన్న పథకాల పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఏంటో తెలుసా? పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ..
'చదువుల తపస్వి.. ఈ మనస్వి..' ఏపీ పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్.. 600కి 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడాలన్న జగన్
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్క్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ..
Half Day Schools: ఎండల ఎఫెక్ట్.. ఏపీలో 24వరకు ఒంటిపూట బడులు..
ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులపై స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP 10th Exams Schedule: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.