Home » Ap Elections 2024
Congress: కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఈ ఇద్దరూ లోకలే... మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు? గాజువాకపై ఎగిరే జెండా ఏది?
తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?
ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కు కారణమైన వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలు ఏంటి?
రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే. ఐదేళ్లు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.
ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్ తగిలింది.
వారికి పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ అడ్డుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.
మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ఆయన వాపోయారు.