AP Ex

    కోడెల మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి..కుటుంబ సభ్యులకు సానుభూతి

    September 16, 2019 / 09:18 AM IST

    టీడీపీ సీనియర్‌ నేత..ఏపీ  మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమన్నసీఎం జగన్ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.    Chie

10TV Telugu News