Home » AP Excise Policy
మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు.
2021 - 22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు మద్యం విక్రయాలను నిషేధించారు.