Home » ap fibernet
భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి తేల్చి చెప్పారు.
ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కొత్త సర్కార్ చర్యలు చేపట్టింది.
దాదాపు 950 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? అనే అంశానికి సంబంధించి త్వరలోనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని చెప్పారు. రేపో మాపో
ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో అంటే టీడీపీ హయాంలో