Home » AP Finance Minister
2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు.
రూ. 48 వేల కోట్ల రూపాయలు లెక్కల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ డబ్బంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని యనమల ఆరోపణలు చేశారు...
పోలవరం, రైతాంగ సమస్యలపై నిలదీయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. సభ స్టారింగ్ లోనే.. టీడీపీ ఆందోళనలు చేపట్టి.. రానున్న రోజుల్లో...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ అనుసరించిన వైఖరిని ఖండించారు. గవర్నర్ ను అవమానించారని సీరియస్ అయ్యారు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అందరూ ఊహించినట్లే జరిగింది. తొలిరోజే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టడం ప్రారంభించింది...
గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకొనేందుకు వారు ప్రయత్నించారు...
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సభలో వివరించడంతో పాటు ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఇరిగేషన్, మహిళా భద్రత,
ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్ర ప్రభుత్వం భావించి కోట్లాది రూపాయాలు నిధులు కేటాయించడం జరిగిందని...