Home » AP Floods
తాజాగా బాలకృష్ణ సోదరుడు, సీనియర్ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ ఏపీ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చారు.
కిరాణ షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేల చొప్పుల ఇస్తామని చెప్పారు.
ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం.
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీలో పొలిటికల్ హీట్
మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు
ఈ రహదారి వెంబడి ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.
డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు.
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత సహాయక కార్యక్రమాలు వేగవంతం..