-
Home » ap govrnament
ap govrnament
పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదలచేసిన కేంద్రం
2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే...
ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 10వరకు ఛాన్స్..
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
HBDYSJagan: తనదైన మార్క్ పాలనతో.. ప్రజల మన్ననలు పొందుతున్న జగన్.. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోబోతున్నారు..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో ఏపీ ప్రజలచే మన్ననలు పొందుతున్నారు. రాజన్న బిడ్డగా, తమ మధ్య మనిషిగా పాదయాత్రతో ప్రజల్లో గడిపిన జగన్.. ప్రజల ఆశీర్వాదంతో అద్భుత విజయాన్ని సాధించారు. నాలుగేళ్ల వైసీపీ హయాంలో తనదైన మార్క్ పాలనతో ప్�
Lankan villages: కొల్లేటి రాక్షసులు.. ఆ గ్రామాల్లో ప్రభుత్వ చట్టాలతో, నిబంధనలతో పనిలేదు
Lankan villages: కొల్లేటి రాక్షసులు.. ఆ గ్రామాల్లో ప్రభుత్వ చట్టాలతో, నిబంధనలతో పనిలేదు
AP CM YS Jagan: గుడ్న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 809 చికిత్సలు.. ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట�
YSR Pension Kanuka: ఏపీలో నేటి నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక.. 62.70లక్షల మందికి లబ్ధి..
ఏపీలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారు జామున ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 లక్షల 70 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 1594.66 కోట్లు పంపిణీ చేయనుంది.
CM YS Jagan: సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాం .. వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన జగన్
వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యత కల్పిస్తూ.. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడన వద్ద వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధులను జగన్ కంప్�
CM jagan: మూడేళ్లలో ఎక్కడా కరువులేదు.. దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు..
రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టామని, మూడేళ్ల కాలంలో ప్రతి అడుగూ రైతులను ఆదుకునేదిశగా వేశామని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ పనులు మొదలు కాకమునుపే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని, మీ అ�
Ap cm jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్కు మంచిపేరు రాకూడదనే..
న్నివర్గాల ప్రజలు బాగుండాలని వైకాపా ప్రభుత్వంలో మంచి పథకాలు అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మనకు మంచిపేరు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని...