Home » ap govt
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెండు వారాల సమయం ఇచ్చి పరీక్షలు పెడతామన్నారు. త్వరలోనే �
ఏపీలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం(ఏప్రిల్ 28,2020) సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరా
ఏపీ సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
జగన్ సీఎం అయ్యాక కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీఎం జగన్ కొత్త పాలసీ రూపొందించారు. తాజాగా నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయ�
ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రికరించారు. ఇప్పటికే నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ
పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ�
దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు
కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం తాత్సారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు
నిబంధనలు పట్టించుకోరు. ఫీజుల్లో నియంత్రణ లేదు. ఇష్టానుసారంగా అడ్మిషన్లు. అందినకాడికి దోపిడీ. ఇదీ ఏపీలోని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల తీరు. కాలేజీ
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పరిశ్రమలు మూతబడ్డాయి. పనులు నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా వైరస్ తీవ్రత