ap govt

    సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

    July 21, 2020 / 11:21 PM IST

    కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభు

    ఏపీలో మరో మైలురాయి : Amulతో అవగాహన ఒప్పందం

    July 21, 2020 / 01:02 PM IST

    రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో మైలురాయి నిలిచింది. అమూల్‌తో ఏపీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం సీఎం జగన్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌ లు సంతకం చేసిన

    చట్టం చేస్తే సరిపోదు, రాజమండ్రిలో బాలిక గ్యాంగ్‌ రేప్ ఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    July 20, 2020 / 02:35 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అ

    గుడ్ న్యూస్, ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

    July 18, 2020 / 10:30 AM IST

    రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �

    నా మీద బురదజల్లితే… ప్రకాశంలో టీడీపీని స్వీప్ చేస్తా…

    July 16, 2020 / 05:12 PM IST

    తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ‌ నేతలపై వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు. కారులో దొరికిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నా మీద బురద జల్లి ప్రయత్నం చేస్తే.. ప్రకాశంలో టీడీపీని స్వీప్ చేస్తానని చెప్పారు. అసలు కారు స్టిక్కర్, �

    ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2,412 పాజిటివ్ కేసులు

    July 15, 2020 / 04:16 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతో కల్లోలం సృష్టిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. 22, 197 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో 2,412 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 805 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య�

    నాన్నగారి పుట్టినరోజున రైతు దినోత్సవం.. వైఎస్ జగన్

    July 8, 2020 / 05:17 PM IST

    వైఎస్సార్ పుట్టినరోజున రైతు దినోత్సవం జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తి రైతుల గురించి ఎంతో ఆలోచన చేశారు? రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారా? లేదా? అని ఆత్మపరిశీలన చేసుకుని ఆ గౌరవం మనం ఇస్తామని చెప్పారు. �

    30లక్షల కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త, ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తి ఇవ్వనున్న ప్రభుత్వం

    July 7, 2020 / 01:21 PM IST

    ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన�

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : 5 ఎకరాల లోపు రైతులకు ఉచితంగా బోర్లు!

    July 4, 2020 / 02:28 PM IST

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరులు వేయనుంది. రేటు కాంట్రాక్టు విధానంలో బోర్లు తవ్వేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియోజకవర్గానికి ఒక బోరువెల్ మెషన్ కొనుగోలు చేయాలని ప్రభు�

    సీఎం జగన్ వరం : ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామకపత్రాలు

    July 3, 2020 / 12:50 PM IST

    ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సీఎం జగన్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా..నిధులను కూడా వ�

10TV Telugu News