Home » ap govt
తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు. కారులో దొరికిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నా మీద బురద జల్లి ప్రయత్నం చేస్తే.. ప్రకాశంలో టీడీపీని స్వీప్ చేస్తానని చెప్పారు. అసలు కారు స్టిక్కర్, �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతో కల్లోలం సృష్టిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. 22, 197 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో 2,412 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 805 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య�
వైఎస్సార్ పుట్టినరోజున రైతు దినోత్సవం జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తి రైతుల గురించి ఎంతో ఆలోచన చేశారు? రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారా? లేదా? అని ఆత్మపరిశీలన చేసుకుని ఆ గౌరవం మనం ఇస్తామని చెప్పారు. �
ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరులు వేయనుంది. రేటు కాంట్రాక్టు విధానంలో బోర్లు తవ్వేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియోజకవర్గానికి ఒక బోరువెల్ మెషన్ కొనుగోలు చేయాలని ప్రభు�
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సీఎం జగన్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా..నిధులను కూడా వ�
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని సర్కార
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవత్మాకమైన మార్పుల దిశగా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ ఆస్పత్రులను, పీహెచ్సీలను నాడు-నేడు పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టి
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం(జూన్ 29,2020) సీఎం జగన్ ఎంఎస్ఎంఈల ఖాతాల్లో రూ.455 కోట్లు జమ చేశారు. మొత్తం 97వేల 428 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చారు. మొదటి వ�
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు