ap govt

    పోతిరెడ్డిపాడుపై సుప్రీంకెళ్లిన తెలంగాణ..

    August 5, 2020 / 03:06 PM IST

    ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేప�

    మంచి ఫలితాలిస్తున్న డిజిటల్ టీచింగ్ : రొటీన్ కు భిన్నంగా ఉందంటున్న విద్యార్ధులు

    August 3, 2020 / 01:27 PM IST

    కరోనాతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు లేవు. దీంతో పిల్లలకు ఆటవిడుపుగా ఉండి ఆటపాటలతో గడిపేస్తున్నారు. దీంతో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గికుండా ఉండేందుకు పిల్లల దగ్గరకే టీచింగ్ తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం

    Vishaka Central Jail లో 27 మంది ఖైదీలకు కరోనా

    July 30, 2020 / 12:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా

    బక్రీద్ నమాజులకు ఈద్గాహ్‌ల్లోకి నో ఎంట్రీ

    July 29, 2020 / 03:15 PM IST

    మరికొద్ది రోజుల్లో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా జరుపుకోనున్న ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సూచనలు ఇచ్చింది. ఈద్ – ఉల్ -అదా (బక్రీద్ పండుగ) ప్రార్ధనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సూచనల వివరాలు ఇలా ఉన�

    ఇకపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు, సీఎం జగన్ కీలక నిర్ణయం

    July 25, 2020 / 08:54 AM IST

    రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్‌ కల్ల�

    వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్, రైతులకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్

    July 25, 2020 / 08:34 AM IST

    రైతుల సంక్షేమం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు చేయనుంది. జిల్ల�

    సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

    July 21, 2020 / 11:21 PM IST

    కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభు

    ఏపీలో మరో మైలురాయి : Amulతో అవగాహన ఒప్పందం

    July 21, 2020 / 01:02 PM IST

    రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో మైలురాయి నిలిచింది. అమూల్‌తో ఏపీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం సీఎం జగన్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌ లు సంతకం చేసిన

    చట్టం చేస్తే సరిపోదు, రాజమండ్రిలో బాలిక గ్యాంగ్‌ రేప్ ఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    July 20, 2020 / 02:35 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అ

    గుడ్ న్యూస్, ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

    July 18, 2020 / 10:30 AM IST

    రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �

10TV Telugu News