Home » ap govt
Panchayat elections dispute between AP govt, SEC : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికలకు ఇది సమయం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వడం రచ్చకు దారితీసింది. దీనిపై జగన్ సర�
Lifestyle: లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల వచ్చే జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. బిజీబిజీ లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్పై ఫోకస్ పెట్టకపోవడం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. దేశంలో మొత్తం మృతుల్లో 63 శాతం మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తోనే మృ
Engineering And Pharmacy Fees : ఆంధ్రప్రదేశ్లో బీటెక్, బీఆర్క్, మెరైన్ ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వురుగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో కోర్సులకు ఫీజులన
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తుంది. బుధవారం రోజు మొత్తంలో 63వేల 49మందికి జరిపిన టెస్టుల్లో అన్ని రకాల శాంపుల్స్ కలిపి 664మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ కోవిడ్ కారణంగా చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దర�
Ap Sec Nimmagadda ramesh Kumar:కొవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కరోనా పరిస్థితులు కారణంగా.. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని, మున�
contract employees : కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఉద్యోగుల కొనసాగింపుపై అన్ని శాఖలు వివరాలు పంపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖలు, జిల్లాల వారీగా వివరాలు కోరింది. ఉద్యోగుల కొనసాగింపుపై కొన్ని శాఖలు వివరాలు సమ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు గురించి కేబినేట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ �
Teachers’ Service Extension : జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్�
AP Govt formation day fete from Nov 1 : విభజన తర్వాత ఏపీలో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 2020, నవంబర్ 01 ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించబోతుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించ�
onion: ఉల్లి ధర సెంచరీ దాటడంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏపీ సర్కార్ సబ్సిడీపై ఉల్లిని విక్రయిస్తోంది. కిలో ఉల్లి పాయలను 40 రూపాయలకు విక్రయిస్తోంది. విజయనగరంలోని ఆర్ అండ్ బీ రైతు బజార్లలో సబ్సీడీ ఉల్లి విక్రయాలను జ�