Home » ap govt
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా తనకు హైదరాబాద్లో ఓటు హక్కు ఉండేదని, దాన్ని సరెండర్ చేసి తాను పుట్టి పెరిగిన చదువుకున్న �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో సహృద్భా
ap ration home delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను గురువారం సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న సర్కార్. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పం
administrative capital in Visakhapatnam : విశాఖ పరిపాలనా రాజధానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఉగాది నుంచి వైజాగ్ నుంచి పాలన సాగుతుందని మంత్రులు చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుషికొండలోని ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ రాజధా�
Panchayat elections dispute between AP govt, SEC : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికలకు ఇది సమయం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వడం రచ్చకు దారితీసింది. దీనిపై జగన్ సర�
Lifestyle: లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల వచ్చే జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. బిజీబిజీ లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్పై ఫోకస్ పెట్టకపోవడం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. దేశంలో మొత్తం మృతుల్లో 63 శాతం మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తోనే మృ
Engineering And Pharmacy Fees : ఆంధ్రప్రదేశ్లో బీటెక్, బీఆర్క్, మెరైన్ ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వురుగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో కోర్సులకు ఫీజులన
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తుంది. బుధవారం రోజు మొత్తంలో 63వేల 49మందికి జరిపిన టెస్టుల్లో అన్ని రకాల శాంపుల్స్ కలిపి 664మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ కోవిడ్ కారణంగా చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దర�
Ap Sec Nimmagadda ramesh Kumar:కొవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కరోనా పరిస్థితులు కారణంగా.. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని, మున�
contract employees : కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఉద్యోగుల కొనసాగింపుపై అన్ని శాఖలు వివరాలు పంపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖలు, జిల్లాల వారీగా వివరాలు కోరింది. ఉద్యోగుల కొనసాగింపుపై కొన్ని శాఖలు వివరాలు సమ�