Home » ap govt
%%title%% కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
ఏపీలోని పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్లు నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా చెల్లింపులు చేసింది.
వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సాయంత్రం 6 గంటలకు ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది.
ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్ ఏఆర్) కె.ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షకుపైగా
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు మార్చేయనుంది. మెరుగైన విద్యను అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకూ వర్తింప చేయనుంది. ఇందులో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్
ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెర
https://youtu.be/syHnKx-anUc