Home » ap govt
కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించినట్లుగా చంద్రబాబు గుర్తు చేశ�
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ విధివిధానాలను ఖరారుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
%%title%% కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
ఏపీలోని పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్లు నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా చెల్లింపులు చేసింది.
వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సాయంత్రం 6 గంటలకు ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది.
ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్ ఏఆర్) కె.ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షకుపైగా
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు మార్చేయనుంది. మెరుగైన విద్యను అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకూ వర్తింప చేయనుంది. ఇందులో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్