Home » ap govt
పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర
రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్డౌన్ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్డౌన్ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆక�
వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృతి చెందిన హృదయవిదారక ఘటన గురించి తెలిసిందే. అయితే, ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతుంది. దేశంలో పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజా�
దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి
Andhrapradesh : రాష్ట్రంలో వ్యాక్సినేషన్ లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది. కోవీ షీల్డ్ డోస్ పరిమాణం కాస్త ఎక్కువ మొత్తంలో వస్తోందని తెలిపింది. కోవాక్సిన్ పరిమాణం బొటాబొటీగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవీషీల్డ్ను ఎక్కువ మందికి నైపుణ్య
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. .గత 24 గంటల వ్యవధిలో 14 వేల 986 మందికి కరోనా సోకింది.