ap govt

    బైక్ నుంచి ఆటోవరకు ఒకటే బాదుడు.. భారీగా పెరిగిన ట్రాఫిక్ జరిమానాలు!

    October 21, 2020 / 08:00 PM IST

    Vehicle penalties :ఏపీ ప్రభుత్వం భారీగా వాహన జరిమానాలు పెంచేసింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై ఏపీలో వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒకే విధమైన జరిమానా విధించనుంది. ఇతర వాహనాలకు మరింత అధిక జరిమ�

    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి : ఏపీ హైకోర్టు

    October 21, 2020 / 03:53 PM IST

    Local body elections : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు సహకరించడం లేదని నిధులు విడుదల చేయడం లేదని కమిషనర్‌ నిమ్మగ�

    ఏపీలో 88 కేసుల విచారణకు సిట్.. ప్రభుత్వం ఉత్తర్వులు

    October 14, 2020 / 08:29 PM IST

    SIT investigation in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలువురు వ్యక్తులపై నమోదైన 88 కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 14) ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల డీఐజీ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్

    ఏపీ ఎంసెట్ 2020, ఫలితాలు. ర్యాంకుల వివరాలు

    October 10, 2020 / 11:04 AM IST

    ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు జరిగాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 1,85,936 మంది, 87 వేల 652 మం�

    తల్లిదండ్రులు అడిగారని నిర్ణయం తీసుకోలేం.. మాతృభాషపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

    October 6, 2020 / 04:55 PM IST

    mother tongue in primary schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని సీజేఐ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాల

    ఏపీ వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది : చప్పట్లతో సీఎం జగన్ సంఘీభావం

    October 2, 2020 / 07:24 PM IST

    AP Village volunteer system : ఏపీలో గ్రామ సచిలవాలయ వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తి అయింది. వాలంటీర్ల కృషికి చప్పట్లతో అభినిందించాలని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వాలంటీర్ల సేవలను అభినందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చప్పట్లు కొట్టారు.

    అక్టోబర్ 05న Jagananna Vidya Kanuka కిట్ లు..నవంబర్ 02న స్కూల్స్ ఓపెన్

    September 30, 2020 / 05:48 AM IST

    Jagananna Vidya Kanuka : నవంబర్ 02వ తేదీన ఏపీలో స్కూల్స్ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు విద్యా కానుక కిట్ లు అందచేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీన పాఠశాలలు ప్రారంభమౌతున్న సందర్భంగా..అక్టోబర్ 02వ తేదీన విద్యా �

    ఆకస్మాత్తుగా సీఎం జగన్ హస్తినా టూర్!

    September 21, 2020 / 09:24 PM IST

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేం�

    ఏపీలో బార్లకు అనుమతి.. లైసెన్స్ ఛార్జీలు 10 శాతం పెంపు

    September 18, 2020 / 09:28 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం (సెప్టెంబర్ 19) నుంచి బార్లు తెరుచు కోనున్నాయి. ఏపీ ప్రభుత్వం బార్లను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఏపీలో బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 30 వరకు బార్ల లైసెన్సులు కొనసాగి

    ఏపీలో ఈ నెల 19 నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

    September 17, 2020 / 10:00 PM IST

    ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19న విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కనే లేదు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను ఏపీ ఆర్టీసీ యాజమాన్యం

10TV Telugu News