Home » ap govt
స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అందరికీ ఫ్రీగా ఇన్సురెన్స్ సదుపాయం అందించేందుకు టెండరు డాక్యుమెంట్ రెడీ అయింది.
విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు.
మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు
ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ ను ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్) కు శ్రీకారం ..
సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పనిచేస్తుంది.