Home » ap govt
CM Chandrababu Naidu: సంక్రాంతి పండుగవేళ వివిధ వర్గాల వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లించాల్సిన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం..
సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు.
గతేడాదితో పోలిస్తే తెలంగాణలో ఈసారి మద్యం అమ్మకాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఎన్నికల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశామని అవినాశ్ రెడ్డి అన్నారు.
కాకినాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది.
మన పాలనలో కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు డబ్బులైనా వచ్చేవి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా ఆదాయం రాకపోగా..