Home » ap govt
రెండు మూడు నెలలకో పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. చివరి నాలుగు నెలల్లోనూ ఆ దిశగానే అడుగులు వేయబోతోంది.
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవును భర్తీ చేసింది.
గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది.
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం ఎవరికైనా అందకపోతే.. 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
3 నుంచి 4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
సుప్రీంకోర్టు చెప్పినట్టే చార్జీలు పెంచామని చంద్రబాబు అంటున్నారని, దానికి సంబంధించిన కోర్టు ఆర్డర్ను చూపించాలని డిమాండ్ చేశారు.
ఇలా ఎప్పటి నుంచో సమస్యలుగా ఉన్నటువంటి అన్నింటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.