AP Health Bulletin

    Covid 19 : ఏపీలో కరోనా.. 3,116 శాంపిల్స్ పరీక్షిస్తే

    April 21, 2022 / 05:55 PM IST

    గడిచిన 24 గంటల్లో 01 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,08,244 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది...

    AP Covid : ఏపీలో కరోనా..24 గంటల్లో 4,348 కేసులు..ఇద్దరు మృతి

    January 13, 2022 / 04:52 PM IST

    ఏపీలో ప్రస్తుతం 14 వేల 204 యాక్టివ్ కేసులుండగా...14 వేల 507 మరణాలు సంభవించాయని...47 వేల 884 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో

    Andhra Pradesh : 142 కరోనా కేసులు…ఇద్దరు మృతి

    December 10, 2021 / 06:51 PM IST

    గుంటూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 32 వేల 793 శాంపిల్స్ పరీక్షించగా…142 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.

    Covid-19 : ఏపీలో కరోనా ఎన్ని కేసులంటే..?

    December 2, 2021 / 06:22 PM IST

    24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    COVID 19 : ఏపీలో కరోనా..కొత్త కేసులు మాత్రమే, మరణాల్లేవు

    November 27, 2021 / 06:34 PM IST

    24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    AP Covid 19 – ఏపీలో కరోనా కేసులు 183..ఒకరు మృతి

    November 25, 2021 / 06:31 PM IST

    24 గంటల వ్యవధిలో 183 మందికి కరోనా సోకింది. ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Andhrapradesh : 24 గంటల్లో 3,841 కరోనా కేసులు, 38మంది మృతి

    July 1, 2021 / 05:51 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేట

    Andhrapradesh : 24 గంటల్లో 2,224 కరోనా కేసులు, 31మంది మృతి

    June 28, 2021 / 05:11 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 224 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    AP Covid – 19 : 24 గంటల్లో 4,250 కరోనా కేసులు, 33మంది మృతి

    June 27, 2021 / 06:55 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�

    AP Covid 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

    June 23, 2021 / 05:41 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

10TV Telugu News