Home » ap high court
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు లేఖ అందించింది.
మూడు రాజధానుల పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేటి నుంచి విచారణ జరపనుంది. ధర్మాసనం హైబ్రిడ్ పద్ధతిలో విచారణను మొదలెట్టబోతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక
స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఎస్ఈసీ తీరును ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఈస్ట్ గోదావరి పెద్దాపురం పులిమేరు ఎంపీటీసీ 25 బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అధికారుల తీరుపై టీడీపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. వైవా వాయిస్ లో సాధించిన మెరిట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నిందితుడు పంచ్ ప్రభాకర్ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలని సీబీఐని ఆదేశించింది ఏపీ హైకోర్టు.
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం ఈరోజు అత్యవసరంగా..
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో 47 రోజుల పాటు అమరావతి రైతులు పాదయాత్రకు పిలుపునివ్వగా.. శాంతి
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి హైకోర్టు మండిపడింది. పంచ్ ప్రభాకర్ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యింది.