Home » ap high court
ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్కుమార్క�
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను కోర్టు సీబీఐకి
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు. ఏపీ హైకోర్టును రాయలస�
‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు.
లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాకు ఇంకా అడ్డంకులు తొలగలేదు. చంద్రబాబు వెన్నుపోటు అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నికల వేళ పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. ఈ
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్లపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన న
విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను పదవి నుండి తప్పించిన తీర�
ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 1వ తేదీ నుండే ఇరు రాష్ట్రాల హైకోర్టులో పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పటికే రెండు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే…అమరావతిలో కడుతున్న �
విజయవాడ : హైకోర్టు తర్వాత హైదరాబాద్ నుంచి తరలిరావాల్సిందేమీలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 60 ఏళ్లు హైదరాబాద్ లో ఉన్నామని తెలిపారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్