Home » ap high court
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న కౌంటింగ్ ను నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
ఏపీ హైకోర్టు మరో సంచనల తీర్పు ఇచ్చింది. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నట్లుగా హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానాతో పాటు వినూత్నమైన శిక్ష విధించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ నేతృత్వంలో కోర్టు ధిక్కార కేసులో విచారణ జరిగింది.
బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక ఓ కొలిక్కి రావడం లేదు. హైకోర్టులో మఠాధిపతి రెండో భార్య పిటిషన్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. బ్రహంగారి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ మఠ�
గ్రూప్-1 ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూ ప్రక్ర్రియను 4 వారాలపాటు నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ 9 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసు విషయంపై మీ�
మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్పర్సన్గా అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వగా.. ట్రస్ట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఇప్పటికైనా గౌరవించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు. మాన్సాస్, సింహాచలం ట్రస్టు ఛైర్మన్గా సంచయిత నియామక జీవోను కొట్టివేసిన తర్వాత మీడియాతో మాట్లాడార�
ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలో పెరుగుతోన్న కొవిడ్ కేసులు దానికి తగ్గట్లు తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందడంలేదంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అవడంతో విచారణకు స్వీకరించింది.