Home » AP-JANASENA
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ వారాంతపు నాయకుడని పేర్ని నాని విమర్శించారు. పవన్ చిరంజీవి దయతోనే ఎదిగారని, ఇప్పుడు ఆయననే తప్పుబడుతున్నారని నాని అన్నారు.
జనసేనకు ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో మరింత సన్నద్ధంగా ఉండి యాత్ర చేపట్టాలని అన్నారు. మొదట తాము జనసేన-జనవాణి, కౌలు రైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రతి సెగ్మెంటు పై�
మద్యపాన నిషేధం విధిస్తామని జగన్ చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్ముతోందని మండిపడ్డారు. మద్యం ద్వారానే ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు.
అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థిని బాగు చేస్తామని అన్నారు. ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకోసం పనిచేస్తామని అన్నారు. తాము అధికారంలో లేకపోయినప్పటికీ కౌలు రైతుల�
''కొందరు వైసీపీ నేతలు (ముఖ్యంగా మిస్టర్ పేర్ని నాని) అతి వాగుడు రోగంతో బాధపడుతున్నారు. వారికి పవన్ కల్యాణ్ గారు పెట్టిన గడ్డి అరగక ఈ రోగం వచ్చింది. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారికి ఓ విజ్ఞప్తి. వైసీపీ నేతలకు అప్పుడ
‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రెండో విడత జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్లో వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా చేశారని ఒక కుటుంబం పవన్ క�