Home » ap lawcet 2025
ఆంధ్రప్రదేశ్ లోని లా కాలేజీలలో ప్రవేశాల కోసం(AP LawCET 2025) ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.
ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.