AP Medical

    COVID-19 AP : 24 గంటల్లో 2 వేల 209 కేసులు, 22 మంది మృతి

    August 6, 2021 / 08:56 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

10TV Telugu News