Home » AP Minister Roja
విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి రోజా పాల్గొంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడగా అన్స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి రోజా సమాధానమిస్తూ..............
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వణుకుతున్నారన
AP Minister Roja: విజయవాడలోని భవానీ ద్వీపంలో చేనేత, హస్తకళల ఎక్స్పోను పర్యాటక సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే. రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు సందడి చేశారు. ఎక్స్పోలో ఉంచిన వస్తువులను తిలకించారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. ఇ�
రెబల్స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొగల్తూరు తీర ప్రాంతంలో అయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమిని మంజూరు చేయాలని.........................
శరన్నవరాత్రులు పురస్కరించుకొని మొదటిరోజు త్రిపురాంతకేశ్వరుడికి మరియు అమ్మవారికి మంత్రి రోజా పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఏపీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో, ఆయన రియల్ లైఫ్ లో హీరో కాదు.. రియల్ లైఫ్ లో పవన్ సీఎం కాలేడు అంటూ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా విమర్శించారు. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడ
చిరుతో మంత్రి రోజా సరదా ముచ్చట్లు