Home » AP Minister Roja
ఏపీ మంత్రి ఆర్కే రోజా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసే వారని చెప్పిన షర్మిల ఏ మొఖం పెట్టుకుని ..
నగరిలో తన నివాసం వద్ద భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ పండుగ అనగానే శాంతా క్లాజ్ గుర్తొస్తాడు. శాంతా క్లాజ్ వస్తాడు.. బహుమతులు ఇస్తాడు అని పెద్దలు, పిల్లలు ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ శాంతా క్లాజ్ వేషంలో ఉన్నది ఎవరు? ఎవరికి సాయం చేసారు? కనిపెట్టండి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు.
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంలో బిజీ అయిపోయారు. లాభాలు బాగా గడిస్తుండటంతో వరుస బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి బ్రాంచ్ను మంత్రి రోజా ప్రారంభించారు.
ఏపీ మంత్రి రోజా భర్తకు నాన్ బెయిలబుల్ వారెంట్
ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్కి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ పై మంత్రి రోజా, వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు, లోకేశ్కు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు రాదు. ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందంటూ ఏపీ మంత్రి రోజా అన్నారు.
విశాఖ శ్రీ శారదాపీఠం సందర్శించి అక్కడ కొలువైయున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఏపీ మంత్రి రోజా.