Home » AP News
https://youtu.be/2ikuNFs7rfE
health-screening : ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రజలకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..వారి ఆరోగ్య వివరాలు సేకరించేందుకు నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది
నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి�
ఏపీ రాష్ట్రం కరోనాతో విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రధానగా నెల్లూరు జిల్లా వణికిపోతోంది. ఎక్కువ సంఖ్య ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం జిల్లా వాసుల�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వైరస్కు సంబంధించిన లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాల్లో కరోనా వ్యాపించిందనే వార్తలు హల్ �
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్ విధానాలను ట్వీట్ల ద్వారా ఎండగడుతున్నారు. వరుస ట్వీట్లతో..ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు వైరల్గా మా�
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీ శనివారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ అయిన జగన్ .. శాసనమండలి రద్దుతో పాటు మూడు రాజధానుల అంశంపై చర్చించారు. అటు జగన్ అభ్యర్థనల పట్ల కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని �