Home » AP Nominated Posts
నామినేటెడ్ పదవుల్లో భాగంగా 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపబోతున్నారు.
ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవును భర్తీ చేసింది.
టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఆశావహులను మాత్రం సంతృప్త పరచలేకపోయిందనే కామెంట్లే వినిపిస్తున్నాయి.
టీడీపీ, జనసేన నేతలు ఓ అవగాహనకు వచ్చినా బీజేపీకి పది శాతం పదవులను మాత్రమే ఇస్తామనడటం..
నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చారు. తొలి దశ పోస్టుల ప్రకటన కసరత్తు దాదాపు పూర్తైంది.
కష్టపడిన వారందరినీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో..