-
Home » AP Polavaram Project
AP Polavaram Project
పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదలచేసిన కేంద్రం
2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే...
ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ప్రధాని సహా ఐదుగురు కేంద్ర మంత్రులతో భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడకు
పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి!
Polavaram Project : పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి!
తెలంగాణలో పరిస్థితులు ఏపీలోనూ రావాలి : ఉండవల్లి అరుణ్ కుమార్
అధికారంలోకి ఎవరు వచ్చినా విభజన సమస్యలపై పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
Polavaram Union Govt : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం భిన్న ప్రకటనలు.. లోక్ సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం లోక్ సభలో ఒకలా రాజ్యసభలో మరోలా ప్రకటనలు చేసింది.
Somu Veerraju: అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు.. దమ్ముంటే వైసీపీ మాతో చర్చకు రావాలి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
పోలవరంపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రజెంటేషన్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని, దమ్ముంటే వైసీపీ నేతలు తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Devineni Uma : రివర్స్ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది-దేవినేని ఉమ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
GST Council : విభజన చట్టం, పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తాం – ఏపీ మంత్రి బుగ్గన
. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్స్ రంగంపై జీఎస్టీ శాతం పెంపు వాయిదా....
Undavalli : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందా ? – ఉండవల్లి
అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అనుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.