Home » AP Political News
ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు.. వర్గపోరుగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు
రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. ఏపీలో రహదారుల నిర్మాణం,జాతీయ రహదారుల ఏర్పాటు పై కేంద్ర మంత్రితో గంట పాటు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ లో 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేసారు.
కడప జిల్లాలోని బాలుపల్లి, కుక్కల దొడ్డి సమీపంలో అన్నమయ్య మార్గం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు
వంగవీటి రాధాను చంద్రబాబు కలవడం, రాధా రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం స్పందించారు
తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన వంగవీటి రాధాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. పోలీసుల తీరుపై విమర్శలు చేసారు. రాష్ట్రంలో గతంలో పోలిస్తే ఏపీ లో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందిని.. లోకల్ మాఫియా మాత్రం పేట్రేగి పోతుందని అన్నారు