Home » AP Politics
షర్మిల ద్వారా సీఎం జగన్ ను దెబ్బతీసి ఏపీలో ఎదగాలని కోరుకుంటోంది కాంగ్రెస్. పూర్వ వైభవం సంపాదించాలని.. YS Sharmila - CM Jagan
టీడీపీ కుట్ర రాజకీయాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
ఇప్పటికే గన్నవరం నియోజకవర్గ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీకి మద్దతు..
ఏపీలోని అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీ ఎక్కడినుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీచేస్తా. పార్టీ అవసరం అనుకుంటే గుడివాడ నియోజకవర్గం నుంచిసైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని యార్లగడ్డ చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో దేవినేని అవినాశ్ భాగస్వామి అయితే అతను బలిపశువు కావడం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు.
తాజాగా మంచు విష్ణు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక అంశాలపై స్పందించాడు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్, సినిమాల గురించి కూడా మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు.
త్వరలో టీడీపీ ఎన్డీయేలో చేరుతుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు.
యర్రజెర్లలో పేదలకోసం తాము ఎంపిక చేసిన జగనన్న కాలనీలపై టీడీపీ నాయకుడు దామచర్ల జనార్ధన్ కోర్టులో కేసులువేసి అడ్డుకున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ కాదు కదా.. ఎంతమంది కట్ట కట్టుకు వచ్చినా జగన్ వెంట్రుకను కూడా టచ్ చేయలేరు అంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు