Home » AP Politics
పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ మంత్రి రోజా ఫైర్
వారాహియాత్రలో భాగంగా ఆదివారం పవన్ కళ్యాణ్ గాజువాకలో పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు జరిగే సభలో పవన్ ప్రసంగిస్తారు.
విశాఖపట్టణంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమై శుక్రవారం సమీక్షించారు.
విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ అసత్యాలు మాట్లాడారు. వారాహి అనే లారీ ఎక్కి కేవలం ముఖ్యమంత్రిని తిడుతున్నాడని మంత్రి అమర్నాథ్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించడం పట్ల జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కబ్జాలు, ఆక్రమణలు అంటే పార్వతీపురంలో గుర్తుకు వచ్చేది టీడీపీ నేతలేనని ఆరోపించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపితే అది తప్పా అని ప్రశ్నించారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో ఏ1గా చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన కొడాలి, పేర్ని నాని
గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటాలు చేస్తుందని నాదెండ్ల చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కని మార్గాన్ని వేసుకునేందుకు అధినేత ఆదేశాల మేరకు పని చేస్తామని చెప్పారు.
మహిళా శక్తి పేరుతో టీడీపీ డ్రామాలు చేస్తుంది. టీడీపీ నేత ఇంట్లో మనిషి వారం రోజుల నుంచి తన ఆర్తనాదాన్ని చెప్పుకుంటుంటే టీడీపీ, జనసేన నాయకులు కనీసo స్పందించడం లేదు.