Home » AP Politics
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం ఒకే నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
కరోనా సమయంలో ప్రాణాలు లెక్కచేయక ప్రజలకోసం కష్టపడ్డ వ్యక్తిని నేను. అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంట్లో దాక్కొని ఉన్నాడు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణాలో డిసెంబర్లో, ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేగా, ఏపీలో ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్ చెప్పారు.
చంద్రబాబు నాయుడు కమెడియన్ పీస్ అంటూ విమర్శలు చేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి
జగన్పై సినిమా తీయలనే ఆలోచన వొచ్చింది. కానీ, బడ్జెట్ లేదు. ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేశాను అని పోతిన మహేష్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రానున్నారు. జనసేన ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి యాత్ర షెడ్యూల్పై చర్చింస్తారు.
లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉదయ భాను పాల్గొనడం పట్ల మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ పార్టీ నా పార్టీ, నా చేతులు మీదుగా నిర్మాణం చేసిన పార్టీ. పార్టీ నిర్మాణం లో నేను ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. Pilli Subhash Chandra Bose
గత 25 ఏళ్లుగా చంద్రబాబు గురించి అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశాను. ప్రస్తుతం ‘అల్లుడు సుద్దులు’ పుస్తకాన్ని చిత్తూరు మాండలికంలో రాశానని నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు.